Sunday, November 18, 2018

అధికారం అండతో అవినీతి చేసే ప్రభుత్వాలు, నాయకుల అక్రమాలను వెలికితీయడంలో ప్రధాన మీడియా విఫలం చెందడం..., రాజీ ధోరణి ప్రదర్శించడం వల్ల సోషల్ మీడియా విజృంభిస్తోంది.. ప్రగతి నివేదన సభ పేరిట కొంగరకలాన్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభ విఫలమైనప్పటికీ ప్రధాన మీడియా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో సోషల్‌ మీడియా విజృంభించింది. ప్రధాన పత్రికలు చానళ్లలో ఈ వార్త రాకపోయినా ఇవ్వాళ తెలంగాణ ప్రజలందరికీ ఏమి జరిగిందో తెలిసిపోయింది. అది ప్రధాన మీడియా పైఫల్యం... సోషల్ మీడియా విజయంగా భావించవచ్చు.... ఇక ముందు వచ్చే కాలం సోషల్ మీడియాదే అనడంలో సందేహం లేదు...ప

ప్రధాన మీడియా విశ్వసనీయతను కోల్పోతుందా

కార్తీక సోమవారం శుభాకాంక్షలు 19112018

కార్తీక సోమవారం శుభాకాంక్షలు 19112018
Good Morning Greetings on Monday 19112018

25 నవంబరు ‘మహిళలపై హింసా నివారణ దినోత్సవం’

25 నవంబరు ‘మహిళలపై హింసా నివారణ దినోత్సవం’